Tuesday, November 25, 2008

ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం

ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం వారు రూ. 23.2 కోట్ల నిధులను వెచ్చించి, ఆలయాలను అన్ని విధాల అభివృద్ధి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం, తగిన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి డాక్టరు Y.S. రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగిన విషయం.